- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
by Shyam |
<p>దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుపడింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ దగ్గర నేషనల్ పార్కింగ్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 11 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలు, లారీని సీజ్ చేశారు. నిందితుడు మహ్మద్ హైదర్ (33)ను అదుపులోకి తీసుకుని మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.</p>

X
దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుపడింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ దగ్గర నేషనల్ పార్కింగ్లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 11 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలు, లారీని సీజ్ చేశారు. నిందితుడు మహ్మద్ హైదర్ (33)ను అదుపులోకి తీసుకుని మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.
Next Story






