- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సూర్యా పేట: జిల్లాలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుంది. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో శుక్రవారం ఒక్కరోజే 11మంది కరోనా బారిన పడి మరణించారు. కరోనా రెండవ దశ ప్రారంభం నుండి జిల్లాలో రోజుకు ముగ్గురు మరణిస్తుండగా శుక్రవారం రికార్డ్ స్థాయిలో 11మంది మరణించడంతో ఆ జిల్లా ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు 50సంవత్సరాల పైబడిన వారు ఉండడం గమనార్హం. వీరిలో సూర్యాపేటకి చెందినవారు నలుగురు మరణించగా, మిగిలిన వారు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
Next Story