- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారికంగా ప్రకటించారు. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం విచారకరమన్నారు. అధికారులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా తాజాగా మరో 10 కేసులు నమోదు కావడం జిల్లావ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈరోజు గద్వాల పట్టణంలో 7, ఆలంపూర్లో 3 కేసులు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. గద్వాల జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 42కు చేరింది.
Tags: corona , 10 positive cases, minister etela rajender, gadwal dist
Next Story