- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చెన్నూర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీంగా పెరుగుతున్నాయి. తాజాగా చెన్నూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం 10 కేసులు నమోదు అయినట్టు వైద్యులు తెలిపారు. కాగా మొత్తం ర్యాపిడ్ టెస్టుల ద్వారా 31 మందికి టెస్టులు నిర్వహించగా, అందులో పది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరు స్థానిక పట్టణంలోని గోదావరి రోడ్డుకోట, బొగుడ, ఎలకపేట్, ఆదర్శనగర్కు చెందినవారుగా వైద్య అధికారులు తెలిపారు.
Next Story