- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవికారాణికి చెందిన రూ.1.99కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తమిళనాడులోని చిట్ఫండ్ కంపెనీల్లో దేవికారాణి, ఆమె కుటుంబసభ్యులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు బుధవారం దేవికారాణికి చెందిన రూ.1.99కోట్ల డీడీని స్వాధీనం చేసుకున్నారు. అటు.. రియల్ ఎస్టేట్లో సైతం పెట్టుబడులు పెట్టిన దేవికారాణి నుంచి రూ.4.47 కోట్లతో పాటు రూ.2.27కోట్ల డీడీలను ఏసీబీ అధికారులు గతంలోనే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Next Story