- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఖమ్మం: పట్ణణంలోని శాంతినికేతన్ అనాధాశ్రమంలోని అనాధ, దివ్యాంగ యువకులకు యువ తెలంగాణ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలనీ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.వెంకట్ రాథోడ్, కంబాల శ్రీనివాస రావు, శ్రీధర్, యువజన నాయకులు వెంకట సాయి శర్మ, గుర్రం నాగలక్మి తదితరులు పాల్గొన్నారు.
Tags: masks distrubution, yuva telangana party, shanti niketan orphanage, khammam
Next Story