- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైఎస్ షర్మిల సాయంత్రం ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభలో కొత్త పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ సభలో పాల్గొనేందుకు ఉదయం లోటస్పాండ్ నుంచి షర్మిల ర్యాలీగా బయలుదేరగా.. అభిమానులు ఆమెకు ఎక్కడిక్కడ ఘన స్వాగతం పలుకుతున్నారు. షర్మిలతో పాటు తల్లి విజయమ్మ కూడా ఈ సభలో పాల్గొననున్నారు.
ఇప్పటికే ఖమ్మం సభను అభిమానులు భారీగా ఏర్పాటు చేశారు. సాయంత్రం జరగనున్న సభలో కొత్త పార్టీ పేరుతో పాటు జెండాను షర్మిల ఆవిష్కరించే అవకాశముంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళుతున్న షర్మిల కాన్వాయ్కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కాన్వాయ్లోని 4 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం.
Next Story