ప్రాణాలు పోతున్నా… పట్టింపు లేదు

by  |
ప్రాణాలు పోతున్నా… పట్టింపు లేదు
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు పూర్తిగా విఫ‌లమ‌య్యాయ‌ని ఖ‌మ్మం యువ‌జ‌న కాంగ్రెస్ నాయ‌కులు ఆరోపించారు. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపిస్తూ, ఆదివారం అంబేద్క‌ర్ సెంట‌ర్‌లో నిరసన చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ల‌కార్డులు చేత పట్టుకొని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోతున్నా.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.



Next Story

Most Viewed