- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మానకొండూరు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యామ్లో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం చేపలు పట్టేవాళ్ళు డెడ్ బాడీ నీటిలో తెలియాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి వయసు 20-25 సంవత్సరాల మధ్య ఉంటుందని అంచనా వేశారు. అనంతరం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story