- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Queen Elizabeth II కన్నుమూత.. కోహినూర్ కిరీటం నెక్ట్స్ ఆమెకే
by Dishafeatures2 |
X
దిశ, వెబ్డెస్క్: యూకే మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 కన్నుమూశారు. గతేడాది అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు విషయాన్ని బంకింగ్ హామ్ ప్యాలెస్ అధికారికంగా ప్రకటించింది. ఆమె మరణంతో 70 ఏళ్ల తర్వాత యూకేలో రాజ్య పాలనలో మార్పు రానుంది. దీంతో పాటుగా యూకేలో మరో భారీ మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడు కోహినూర్ డైమెండ్ను ఎవరు చూసుకోనున్నారన్నది హాట్ టాపిక్గా మారుతోంది. అయితే, ప్రిన్స్ చార్లెస్ రాజుగా సింహాసనం అధిష్టించినప్పుడు అతడి భార్య కమిల్లా క్వీన్ అవుతుందని, అప్పుడు ప్రసిద్ద కోహినూర్ కిరీటాన్ని అందుకుంటుందని ఈ ఏడాది ప్రారంభంలో క్వీన్ ఎలిజబెత్-2 తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Next Story