- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కుప్పకూలిన ప్యాసింజర్ విమానం: ఇండియాదేనని అనుమానం!
by Dishanational2 |
X
దిశ, నేషనల్ బ్యూరో: ఈశాన్య ఆప్ఘనిస్థాన్లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలినట్టు తెలుస్తోంది. చైనా, తజికిస్థాన్, పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న బదక్షన్ ప్రావిన్స్లో విమానం క్రాష్ అయినట్టు ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ హెడ్ జబిహుల్లా అమిరి తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంపై స్పష్టమైన సమాచారం లేదని వెల్లడించారు. శక్తివంతమైన హిందూ కుష్ పర్వత శ్రేణి ప్రావిన్స్ గుండా విమానం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే,విమానం ఏ సంస్థకు చెందినది? అది ఎక్కడి వెళ్తుంది? అందులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ఆ విమానం భారత్కు చెందినదని.. బదక్షన్లోని జెబాక్ జిల్లాలోని ఎత్తైన పర్వతాలపై కూలిపోట్టునట్టు పలు కథనాలు వెలువడ్డాయి.
Next Story