- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కురవి మండలం చింతపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి కల్గి కూరపాటి దీపిక(25) వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త, కూతురు ఉంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story