కరోనా భయంతో ఆత్మహత్య

by  |
కరోనా భయంతో ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సదరు మహిళ.. కరోనా వచ్చిందన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



Next Story