- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సదరు మహిళ.. కరోనా వచ్చిందన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story