- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లాలోని దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం వికటించి మహిళా సర్పంచ్ లక్ష్మి మృతి చెందిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే లక్ష్మి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు.
డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని సర్పంచ్ భర్త ఆరోపించారు. ఈ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన మహిళలను నేలపై పడుకోబెట్టారని వెల్లడించారు. అయితే, ఆపరేషన్కు ముందు జరిగే ఇన్ సీజర్ ప్రక్రియ తర్వాత ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందినట్టు డాక్టర్ రవీందర్ తెలిపారు.
Next Story