- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్ నగర్: పాము కాటుకు గురై మహిళ రైతు మృతి చెందిన ఘటన వీపనగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాపల లక్ష్మి (45) మామిడి తోటను కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తుండేది. శనివారం మధ్యాహ్నం మామిడి తోటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేయడంతో వెంటనే ఆమె భర్త సుధాకర్కు తెలిపింది. హుటాహుటిన వనపర్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గ మధ్యంలోనే చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
Next Story