- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. గొర్రెలు కాస్తున్న మహిళను కారు ఢీకొట్టింది. ఈఘటన కోదాడ మండలం దొరకుంట సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దాసరి లింగమ్మ(55) తన గొర్రెలను జాతీయ రహదారిపై తోలుకుని వెళుతున్న క్రమంలో వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో లింగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
Next Story