విజయమ్మ రాకపై ఉత్కంఠ?

by  |
YS Vijayamma
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ ఆవిర్భావ సభకు వైఎస్ విజయమ్మ హాజరుకానున్నట్లు షర్మిల అనుచరులు చెబుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ విగ్రహానికి షర్మిల, విజయమ్మ కలిసే నివాళులర్పించారు. అయితే ఇప్పటికే షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. తన తల్లి విజయమ్మ మాత్రం ఇడుపులపాయలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సభకు వస్తారా రారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.



Next Story

Most Viewed