- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీ ఆవిర్భావ సభకు వైఎస్ విజయమ్మ హాజరుకానున్నట్లు షర్మిల అనుచరులు చెబుతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ విగ్రహానికి షర్మిల, విజయమ్మ కలిసే నివాళులర్పించారు. అయితే ఇప్పటికే షర్మిల ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్నారు. తన తల్లి విజయమ్మ మాత్రం ఇడుపులపాయలోనే ఉన్నట్లు తెలుస్తోంది. సభకు వస్తారా రారా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
Next Story