- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. యలమంచిలిలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన శుక్రవారం హాజరయ్యారు. గంటా సహకారంతో లాలం భాస్కర్ రావు భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల భూమి కబ్జా చేస్తే ఎంతటివారైనా చట్టం విడిచిపెట్టదన్నారు. ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా సీఎం జగన్ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
Next Story