- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జూలై 3 నుంచి వందే భారత్ మిషన్ నాలుగో విడత ప్రారంభం కానున్నది. ఈ కార్యక్రమం జూలై 15 వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్ తో ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకరానున్నారు. సుమారు 17 దేశాలకు 170 విమానాలు నడిపేందుకు ఎయిర్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఇతర దేశాల్లోని భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
Next Story