- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదం.. కేంద్రమంత్రి భార్య మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉత్తరకన్నడ జిల్లా అంకోలా సమీపంలో కారు బోల్తా పడి కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ సతీమణి విజయ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీపాద నాయక్.. రక్షణశాఖ, ఆయుష్ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉత్తరకన్నడ జిల్లా అంకోలా సమీపంలో కారు బోల్తా పడి కేంద్రమంత్రి శ్రీపాద నాయక్ సతీమణి విజయ మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేంద్రమంత్రి శ్రీపాద నాయక్కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీపాద నాయక్.. రక్షణశాఖ, ఆయుష్ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Next Story






