- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిర్పూర్ సిటీ : గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని దారుణంగా హత్యచేసిన ఘటన కాగజ్ నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. పట్టణంలోని తిరందాసు బస్తీకి చెందిన ప్రణీత్ అనే యువకుడు గుర్రం సంతోష్ అనే రౌడీషీటర్ హత్య కేసులో ప్రణీత్ నిందితుడు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితమే బెయిల్ పై విడుదలై వచ్చాడు. అయితే ఇతన్ని మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇటుకలతో దారుణంగా కొట్టి చంపారు. పట్టణంలోని బాలాజీ నగర్ ఏరియాలో పథకం ప్రకారమే హత్య చేశారని, ఈ హత్యకు పాత కక్ష్యలే కారణం అయి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కాగజ్ నగర్ ఎస్ఐ కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Next Story