- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్టేషన్ఘన్పూర్: మండల కేంద్రంలోని ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొటమ కీర్తన (18) అనే వివాహిత కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల క్రిందట పెళ్లి అయినా కీర్తన తరుచు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేదని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Next Story