- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వట్టిచెరుకూరు మండలం కురునూతల వద్ద కారు అదుపుతప్పి వాగులో పడ్డ టవేరా కారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ప్రమాదంలో మిర్చి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
Next Story