- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారంలో మరో ఇద్దరి మృతి
by Shyam |
<p> తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతిచెందారు. దీంతో జాతరకు వచ్చి ప్రాణాలు విడిచిన వారి సంఖ్య ఐదుకు చేరింది. జంపన్నవాగులో మునకలు వేస్తుండగా నర్సయ్య(65)కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన గుండె వేణు(30) అనే యువకుడు కూడా జంపన్నవాగు సమీపంలో గుండెపోటుతో మృతిచెందారు.</p>

X
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతిచెందారు. దీంతో జాతరకు వచ్చి ప్రాణాలు విడిచిన వారి సంఖ్య ఐదుకు చేరింది. జంపన్నవాగులో మునకలు వేస్తుండగా నర్సయ్య(65)కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన గుండె వేణు(30) అనే యువకుడు కూడా జంపన్నవాగు సమీపంలో గుండెపోటుతో మృతిచెందారు.
Next Story






