- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం ఇద్దరు భక్తులు గుండెపోటుతో మృతిచెందారు. దీంతో జాతరకు వచ్చి ప్రాణాలు విడిచిన వారి సంఖ్య ఐదుకు చేరింది. జంపన్నవాగులో మునకలు వేస్తుండగా నర్సయ్య(65)కు ఛాతిలో నొప్పి వచ్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుపగా, వారు దవాఖానకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. వరంగల్ జిల్లా శివనగర్కు చెందిన గుండె వేణు(30) అనే యువకుడు కూడా జంపన్నవాగు సమీపంలో గుండెపోటుతో మృతిచెందారు.
Next Story