- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఏపీ, తెలంగాణ సరిహద్దులో తీవ్ర విషాదం నెలకొంది. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరు కరోనా రోగులు చికిత్సకు దూరమై మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు వచ్చే అంబులెన్సులను టోల్ప్లాజా దగ్గర పోలీసులు అడ్డుకోవడం వల్లే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.
అంతకుముందు టోల్ప్లాజా పోలీసులతో ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అంబులెన్సులను తెలంగాణ పోలీసులు మళ్లీ వెనక్కి పంపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అంబులెన్సులు ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణలోనికి రాకుండా తీసుకొచ్చిన సర్క్యూలర్ పై హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.
Next Story