- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొన్నది. బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ధర్మపురి మండలం నక్కలపేటలో గురువారం ప్రమాదావశాత్తు ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతిచెందినట్లు సమాచారం. చిన్నారులు కార్మిక్, సిద్ధార్థగా గుర్తించినట్లు తెలిసింది. దీంతో నక్కలపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story