- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ :
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న వాహనాన్ని మరో గ్యాంగ్ ఛేజ్ చేసింది. ఎర్రచందనం దుంగలను లాక్కునేందుకు బాషాభాయ్ అనే గ్యాంగ్ యత్నించింది. ఈ క్రమంలో టయోటా వాహనంలో కారును బాషాభాయ్ గ్యాంగ్ వెంబడించింది. స్కార్పియో వాహనాన్ని ఛేజ్ చేస్తుండగా టిప్పర్ ను ఢీకొని వాహనం తగలబడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్మగ్లర్లు సజీవదహనం అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి బాషా గ్యాంగ్ పరారైంది. కేసు నమోదు చేసిన పోలీసులు బాషాభాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story