- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్ మెట్రో సీఎండీ ఎన్వీఎస్ రెడ్డిపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసలు గుప్పించారు. చెప్పిన సమయంలోగా మెట్రో కారిడార్ రెండో ఫేస్ ‘జేబీఎస్ టు ఎంజీబీఎస్’ను ఫిబ్రవరి7న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నందున సీఎండికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మెట్రో ప్రయాణం వలన సమయం కూడా ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. రెండో కారిడార్ ప్రారంభమైతే దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో ఘనత సాధిస్తుందని ఆయన వివరించారు. పీపీపీ పద్ధతిలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టు విషయంలో ప్రపంచంలోనే హైదరాబాద్ మెట్రో మొదటి స్థానాన్ని కూడా కైవసం చేసుకోనుందని వెల్లడించారు. ఈ ఘనత కూడా మెట్రో సీఎండీకి దక్కుతుందని మంత్రి వ్యాఖ్యానించారు.
Next Story