- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, దుబ్బాక:
లక్ష మెజార్టీతో దుబ్బాకపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. దుబ్బాకలో స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావన్నారు.
అనంతరం తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు రాయి తగిలి మృతి చెందిన సయ్యద్ హుస్సేన్ కుటుంబాన్ని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పరామర్శించారు. బాధితుడి కుటుంబానికి పది వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు.
Next Story