- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జనగామ: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ కు రంగోలి ద్వారా ఓ మహిళ నివాళులర్పించింది. వివరాల్లోకి వెళితే.. జనగామకు చెందిన రంగోలి ఆర్టిస్ట్ పెద్ది కుసుమ నాగరాజు.. రంగోలితో బిపిన్ రావత్ చిత్రపటాన్ని వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది.
ఇదిలా ఉంచితే.. తమిళనాడులో చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన సతీమణి, పలువురు ఆర్మీ ఆఫీసర్లు మృతిచెందిన విషయం తెలిసిందే.
Next Story