- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: భారత్, చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్బాబుకు సిద్దిపేట తంజైముల్ మసీద్ తరపున నివాళులర్పించారు. ఈ సందర్భంగా తంజైముల్ మసీద్ సదర్ గౌస్ మొహినుద్దీన్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణం తమ అందరి హృదయాలను కలచివేసిందన్నారు. కార్యక్రమంలో ఆఫీస్ అబ్దుల్ సమి, అలీ మోదిన్ సజ్జు, అబ్దుల్ ఖుద్దూస్, కౌన్సిలర్ వజీర్, ఫయాజ్, ఇసూఫ్ పాల్గొన్నారు.
Next Story