- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్ నగర్ : కరోనా వైరస్ నుంచి తమను రక్షించుకునేందుకు ప్రజలు భౌతికదూరంతో పాటు విధిగా శానిటైజర్, మాస్క్ లను వినియోగిస్తున్నారు. కొంతమంది ద్విచక్ర వాహనదారులు మాస్కులను కరోనా నుంచి తమను రక్షించుకోవడానికి వాడటంతో పాటుగా తమ ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ చలాన్ల నుంచి రక్షించడానికి కూడా ఉపయోగిస్తూ తమ చతురతను ప్రదర్శిస్తున్నారు.
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా.. చలాన్ల నుంచి తప్పించుకోడానికి ఓ వ్యక్తి బైక్ నెంబర్ కనిపించకుండా మాస్క్ అడ్డుపెట్టుకున్నాడు. ఈ ఫోటో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రోడ్డు రైల్వే గేటు వద్ద కంటపడింది. కానీ, ఇది ట్రాఫిక్ రూల్స్కు విరుద్దం. ఇలా చేసి పోలీసుల కంటపడితే డబుల్ చలానాలు కట్టాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Next Story