- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్ఆర్డీఐ డైరెక్టర్ జనరల్గా జేఎస్వీ ప్రసాద్, గిరిజాశంకర్కు ఎండోమెంట్ అదనపు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్గా ఎంఎన్.హరేంద్రియ ప్రసాద్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కె.దినేష్ కుమార్, తెనాలి సబ్ కలెక్టర్గా మయూర్ అశోక్ను నియమించారు.
Next Story