- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నిజామాబాద్ రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, గులాబ్ తుఫాన్ నేపథ్యంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టడం లేదు. రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండాపూర్ అడవి ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అడవి ప్రాంతంలో ఉన్న మొండి వాగు ఉప్పొంగింది. ఇదే సమయంలో సిరికొండ మండల కేంద్రానికి వెళ్తున్న ట్రాక్టర్.. వాగును దాటే ప్రయత్నంలో ఉధృతి పెరగడంతో కొట్టుకుపోయింది. కాగా, డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఇలా ఉంటే ట్రాక్టర్ కొట్టుకుపోవడంతో తన పరిస్థితి ఏంటని యజమాని లబో దిబో మన్నాడు.
Next Story