- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జపాన్లోని టోక్యోలో జరుగుతున్న 32వ ఒలంపిక్స్ పోటీల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు బిడ్డ వీపీ సింధు సత్తా చాటింది. ప్రీ క్వార్టర్స్లో ఘన విజయం సాధించింది. 21-15, 21-13 తేడాతో డెన్మార్క్కు చెందిన బ్లిచ్ ఫెల్డ్పై పైచేయి సాధించింది.
కాగా, ఒలంపిక్స్లో గోల్డ్మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు, లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్లో ఎదురులేకుండా దూసుకెళ్తోంది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్లో అగ్రస్థానం సాధించి ప్రీ క్వార్టర్లో అడుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా.. ప్రీ క్వార్టర్లోనూ సింధు ఘన విజయం సాధించడంతో సహచర క్రీడాకారులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story