- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్ : జార్ఖండ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ ప్రాంతంలో మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను హెలికాప్టర్లో రాంచీ ఆస్పత్రికి తరలించారు. కూంబింగ్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలినట్టు ఆర్మీ అధికారులు ధృవీకరించారు. ఆ ప్రాంతంలో మావోలు ఇంకా మందుపాతరలు అమర్చారేమో అన్న అనుమానంతో అధికారులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
Next Story