భారత జవాన్లపై గ్రెనేడ్ దాడి..

by  |
భారత జవాన్లపై గ్రెనేడ్ దాడి..
X

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 118 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్ బలగాలపై గ్రెనేడ్‌లతో విరుచుకపడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గందర్‌బల్ జిల్లా దాదర్‌హామ ఏరియాలోని తవీద్ చౌక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి.



Next Story

Most Viewed