- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని మిలిటరీ క్యాంప్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 118 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బలగాలపై గ్రెనేడ్లతో విరుచుకపడ్డారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
గందర్బల్ జిల్లా దాదర్హామ ఏరియాలోని తవీద్ చౌక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన జవాన్లను సమీపంలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి.
Next Story