- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లి నేతాజీ నగర్లో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… ఆడుకోవడం కోసం బయటకు వెళ్లిన చిన్నారులు ఎంతకీ ఇంట్లోకి రాకపోవడంతో, తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా వారు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తప్పిపోయిన చిన్నారులు నందు, వెంకటమ్మ, తరుణ్లు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
Next Story