- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ముంబయి: జనవరి 29న న్యూఢిల్లీలో ఇజ్రాయిల్ రాయభార కార్యాలయం బయట జరిగిన పేలుళ్లకు, గత నెల 25న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటివద్ద బాంబుల కలకలం కేసుకు ఎలాంటి లింక్ లేదని మహారాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ రెండు కేసుల్లో తమ హస్తం ఉన్నట్టు జైషే ఉల్ హింద్ అనే సంస్థ పేరిట మెసేజ్లు వెలుపడ్డాయి.
కాగా వాటిని పోలీసులు కొట్టిపడేశారు. ఆ సంస్థ ఉనికిలో లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ముఖేశ్ అంబానీ ఇంటి ఎదుట పేలుళ్ల కేసులో ఉగ్రకోణం లేదని తేల్చి చెప్పారు. అదో కల్పిత మెసేజ్ అని.. ప్రజల దృష్టిని మరల్చడానికే ఆ మెసేజ్ కొందరు పంపి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
Next Story