- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, చిట్యాల : మరో పదిహేను రోజుల్లో పెళ్లి. కానీ ఇంతలోనే ఆ యువకుడికి కరోనా మహమ్మారి సోకింది. దీంతో నాలుగు రోజుల్లోనే మృత్యువు ఒడిలోకి చేరాడు. వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యువకుడు డబ్బాల రాజేష్(24)కు నాలుగు రోజుల క్రితం కరోనా సోకింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉంటూ మెడిసిన్ వాడుతున్నాడు. ఇంతలోనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. ఈ క్రమంలోనే రాజేష్ ఈరోజు మృతి చెందాడు. ఇటివలే పెద్దలు యువకుడికి పెళ్లి కూడా నిశ్చయించారు. మరో 15 రోజుల్లో పెళ్లి ఇంతలోనే కరోనా మహమ్మారి సోకి అతడు మృతిచెందడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
- Tags
- corona virus
- Died
Next Story