- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో జరిగిన నాగర్జునాసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు వెలవడగా, మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 4,228, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 2,753 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో మొదటి రౌండ్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా మొత్తం 25 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఫలితం తేలే వరకు సాయంత్రం నాలుగు గంటలు అవుతుందని అంచనా వేస్తున్నారు.
Next Story