- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆర్మూర్: పొలం విషయంలో గొడవ పడిన కొడుకు తండ్రిపైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ఆదివారం మాక్లూర్ మండలంలోని గాలిబ్నగర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుక్య శ్రీనివాస్(55) కొడుకు బుక్య విక్రమ్కు పొలం విషయంలో గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కొడుకు విక్రమ్ తండ్రి శ్రీనివాస్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తండ్రీకొడులిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.
Next Story