- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఈ నెల 24వ తేదీన శ్రీవారి దర్శనార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమలకు రానున్నారు. 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత 4.10కి రామ్నాథ్ కోవింద్ అహ్మదాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story