ఈ నెల 24న తిరుమలకు రాష్ట్రపతి

by  |
ఈ నెల 24న తిరుమలకు రాష్ట్రపతి
X

దిశ, వెబ్‎డెస్క్: ఈ నెల 24వ తేదీన శ్రీవారి దర్శనార్ధం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరుమలకు రానున్నారు. 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు రేణిగుంట ఎయిర్‎పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు పద్మావతి అతిథి గృహం చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత 4.10కి రామ్‎నాథ్ కోవింద్ అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.



Next Story

Most Viewed