- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా మండిబజార్లో దారుణ హత్య జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హతమార్చారు. మృతుడు గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. లడ్డు అనే స్నేహితుడు కత్తులతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story