యువకుడి దారుణ హత్య

by  |
యువకుడి దారుణ హత్య
X

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ జిల్లా మండిబజార్‎లో దారుణ హత్య జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో పొడిచి హతమార్చారు. మృతుడు గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ గా గుర్తించారు. లడ్డు అనే స్నేహితుడు కత్తులతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story