- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం వరకూ మాడు పగిలే ఎండతో చుక్కలు చూపిస్తున్న ఎండలు, సాయంత్రం కాగానే ఒక్కసారిగా మబ్బులు పట్టి పలుచోట్లు వర్షం కురుస్తోంది. తాజాగా.. సోమవారం సైతం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో రాబోయే 24 గంటల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఉరుములు పడతాయని పేర్కొంది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, రాబోయే రెండు రోజుల్లో నగరంలో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.
Next Story