- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏకగ్రీవాలు రద్దు చేయండి.. హైకోర్టులో జనసేన పిటిషన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు జనసేత నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ ఎన్ని వేధింపులకు దిగినా జనసేన వాటిని తట్టుకుని నిలబడినట్లు తెలిపారు. జనసేన గెలుపుతో రాష్ట్రంలో మార్పు మొదలైనట్లు మనోహర్ పేర్కొన్నారు. నిజాయతీగా ప్రజా సమస్యలపై పోరాడే జన సైనికులు విజయం సాధించినట్లు నాదెండ్ల […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు జనసేత నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ ఎన్ని వేధింపులకు దిగినా జనసేన వాటిని తట్టుకుని నిలబడినట్లు తెలిపారు. జనసేన గెలుపుతో రాష్ట్రంలో మార్పు మొదలైనట్లు మనోహర్ పేర్కొన్నారు. నిజాయతీగా ప్రజా సమస్యలపై పోరాడే జన సైనికులు విజయం సాధించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Next Story






