- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: గతంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు జనసేత నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరుతో వైసీపీ ఎన్ని వేధింపులకు దిగినా జనసేన వాటిని తట్టుకుని నిలబడినట్లు తెలిపారు. జనసేన గెలుపుతో రాష్ట్రంలో మార్పు మొదలైనట్లు మనోహర్ పేర్కొన్నారు. నిజాయతీగా ప్రజా సమస్యలపై పోరాడే జన సైనికులు విజయం సాధించినట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Next Story