- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో ఆమెపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టు ఇటీవల విచారణ చేపట్టి ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. ఈ తీర్పును కవిత హైకోర్టులో సవాల్ చేయగా.. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.
Next Story