- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు అనుకున్న ప్రకారం సెప్టెంబర్ 1నుంచి స్కూళ్లు యథాతధంగా తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు గురుకులాలు మాత్రం మూసివేయాలని నిర్ణయించింది. హైకోర్టు తెలిపిన ఆదేశాల ప్రకారం స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలని స్పష్టం చేసింది. దీంతో రేపటి నుంచి బడులు తెరుచుకోనున్నాయి.
Next Story