- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జవాన్ని కాల్చి చంపిన మావోయిస్టులు
by Disha Web Desk 13 |
X
దిశ, భద్రాచలం: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఓ జవాను మావోయిస్టులు కాల్చిచంపారు. ఛతీస్ గడ్ రాష్ట్రం కంకేర్లో నగర జవాన్ గా పనిచేస్తున్న సంజయ్ కుంజమ్ను మావోయిస్టులు గుంజీర్ గ్రామం ముర్గా బజార్లో సోమవారం సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో కాల్చి హత్య చేసినట్లు సమాచారం. అమబెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్పీ సలభ్ కుమార్ సిన్హా ఈ విషయాన్ని ధృవీకరించారు.
Next Story