- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్ఐ మధుకర్ రెడ్డి
by Web Desk |
X
దిశ, సైదాపూర్: తెలంగాణ పోలీసు శాఖ మార్చి నెల మొత్తంలో ట్రాఫిక్ చాలన మీద భారీ స్థాయిలో రాయితీలు ప్రకటించింది. దీంతో మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ చల్ల మధుకర్ రెడ్డి కోరారు. టూ వీలర్, త్రీ వీలర్ మీద 75శాతం ఫోర్ వీలర్ మీద 50 శాతం రాయితీ ఉందన్నారు. ఆన్ లైన్ ద్వారా చెల్లించి మీ వాహనాలపై ఉన్న చలానాలను క్లియర్ చేసుకోవాలన్నారు.
Next Story